వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పండ్ల తోటల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీతో నీటికుంటల తవ్వకానికి ఆర్థిక సాయం అందిస్తోంది. దీంతో తోటలను సంరక్షించుకోవచ్చని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు.
వ్యక్తిగత నీటికుంటకు రూ.90 వేల రాయితీ, సామూహిక నీటికుంటకు రూ.18 లక్షల వరకు సబ్సిడీ ఇస్తున్నట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

