వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, స్పీకర్ ఓం బిర్లా, హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. దేశ రైతాంగ సంక్షేమానికి, గ్రామీణాభివృద్ధికి ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా వారు కొనియాడారు.
స్వాతంత్ర్య పోరాటం నుండి ఎమర్జెన్సీ వరకు ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో భారతరత్న చరణ్ సింగ్ కీలక పాత్ర పోషించారని అమిత్ షా పేర్కొన్నారు.
Comments
Loading comments...

