వార్తలకు తిరిగి వెళ్లండి

తితిదే అగరబత్తులను అనుమతి లేకుండా కొన్ని ఈ-కామర్స్ వేదికల్లో రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రూ.452.38 కాంబో ప్యాక్ను రూ.1035–1049 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం.
తితిదే అగరబత్తుల విక్రయానికి ఈ-కామర్స్ సంస్థలకు అనుమతి ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. ఈ విక్రయాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుని భక్తులను ఈ-కామర్స్ సంస్థల దోపిడీ నుంచి కాపాడాలని భక్తులు కోరుతున్నారు.
Comments
Loading comments...

