వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా హెచ్-1బి వీసా విధానంలో జరుగుతున్న దుర్వినియోగంపై బిలియనీర్ ఇన్వెస్టర్ చామత్ పాలిహపితియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిభావంతులైన వలసదారులను అమెరికా ఆహ్వానించడాన్ని సమర్థించిన ఆయన, ప్రస్తుత లొసుగుల వల్ల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం దెబ్బతింటోందని విమర్శించారు.
గతంలో తాను, ఎలాన్ మస్క్ వంటి వారు దీని ద్వారానే అమెరికా వచ్చామని గుర్తుచేశారు. కొన్ని కంపెనీల స్వార్థం వల్ల ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతోందని, తక్షణమే వీసా సంస్కరణలు చేపట్టాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

