Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ‘చబుత్రా మిషన్‌’.. అర్ధరాత్రి తనిఖీలు

Follow Udayam on Google
జయ Aug 17, 2026 4:08 PM హైదరాబాద్తెలంగాణ
హైదరాబాద్‌లో ‘చబుత్రా మిషన్‌’లో భాగంగా రైన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పోలీసులు అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు. రాత్రివేళ రోడ్లపై తిరుగుతున్న యువత, ఇతరులను ఆపి వివరాలు తెలుసుకున్నారు. అనవసరంగా అర్ధరాత్రి బయట తిరగొద్దని యువతకు కౌన్సెలింగ్‌ ఇచ్చి హెచ్చరించారు. అనుమానాస్పద కదలికలు, అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకుని నగరంలో శాంతిభద్రతలు కాపాడేందుకు తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...