వార్తలకు తిరిగి వెళ్లండి

చెత్త సంపద కేంద్రాలను సక్రమంగా వినియోగించాలని బొబ్బిలి MPDO పి.రవికుమార్ సూచించారు. ఆదివారం మండలంలోని గోపాలరాయుడుపేటలో చెత్త సంపద కేంద్రాన్ని తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో సేకరిస్తున్న చెత్తను సంపద కేంద్రానికి తరలించి తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేయాలన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.
Comments
Loading comments...

