వార్తలకు తిరిగి వెళ్లండి

సరూర్నగర్ ప్రాంతంలో ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి గురువారం క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. ఇంటింటి చెత్త సేకరణ, పారిశుధ్యం, ట్రేడ్ లైసెన్స్ కార్యకలాపాలను పరిశీలించారు.
కమలా నగర్లో చెత్త సేకరణ, వీవీ నగర్లో శానిటేషన్ సేవల పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

