Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ జోరు

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 10:02 AM జాతీయంక్రీడలు
చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ జోరు - Udayam
చెస్‌ ఒలింపియాడ్‌లో భారత పురుషులు, మహిళల జట్లు రెండో రౌండ్‌లోనూ విజయాలు సాధించాయి. ఓపెన్‌ విభాగంలో ఇండోనేసియాపై 2.5-1.5తో, మహిళల విభాగంలో ఫిన్లాండ్‌పై 3.5-0.5తో భారత్‌ గెలిచింది. నిహాల్‌ సరీన్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మహిళల్లో సవితశ్రీ, వంతిక అగర్వాల్‌, దివ్య దేశ్‌ముఖ్‌ గెలిచారు. వైశాలి డ్రా చేసుకుంది. పురుషుల్లో గుకేశ్‌ డ్రా చేయగా.. విదిత్‌ గుజరాతి, ప్రజ్ఞానంద కూడా పాయింట్లు పంచుకున్నారు.

Comments

G
Loading comments...