వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబ కలహాల నేపథ్యంలో మహబూబ్
నగర్ జిల్లా కేంద్రంలోని ఎదిరకు చెందిన హన్మమ్మ అనే మహిళ రాయికుంట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు రూరల్ పోలీసులు మృతదేహాన్ని జనరల్ ఆసుపత్రికి తరలించి ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

