వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు, పీజీ వైద్య సీట్ల పెంపునకు గత ఐదేళ్లలో కేంద్రం రూ.590.02 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. ఈ విషయాన్ని ఎంపీ మహేశ్ లోక్సభలో ప్రశ్నించారు.
కొత్త వైద్య కళాశాలలకు రూ.342.36 కోట్లు, పీజీ సీట్ల పెంపునకు రూ.247.66 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.
Comments
Loading comments...
