వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వం OFS ద్వారా LICలో 6.5% వాటాను విక్రయించనుంది. ఒక్కో షేరుకు కనీస ధరను ₹382గా నిర్ణయించి, 82.22 కోట్లకు పైగా షేర్ల విక్రయం ద్వారా సుమారు ₹31 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇవాళ నాన్ రిటైల్, రేపు రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఇష్యూ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం LICలో కేంద్రానికి 96.5% వాటా ఉంది.
Comments
Loading comments...
