Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులతో చర్చలకు సిద్ధమైన కేంద్రం

మానస శర్మ Jul 23, 2026 5:06 PM అల్ ఇండియా about 1 hour ago
విద్యార్థులతో చర్చలకు సిద్ధమైన కేంద్రం - Udayam Digital
నీట్ పరీక్ష లీకేజీపై ఢిల్లీలో ఆందోళనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు. సిజెపి నేతలు, విద్యార్థులను మరోసారి చర్చలకు ఆహ్వానించారు. తాము 4 ప్రతిపాదనలు పంపామని, జేపీ నడ్డాతో కలిసి చర్చల్లో పాల్గొంటామన్నారు. విద్యార్థులు తమకు అనుకూలమైన సమయంలో చర్చలకు రావాలని కోరారు. మరోవైపు జంతర్ మంతర్ లేదా తటస్థ ప్రదేశంలోనే చర్చలు జరపాలని నిరసనకారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...