వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ మండలం చెన్నవెల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రైతుల సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల హామీలను నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో పిట్టల బాబు, కటిక రాజయ్య, పిట్టల రాములు, ఎర్ర కృష్ణ, పిట్టల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

