Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్న బ్లిట్జ్ జట్టుకు మైలవల్లి సత్యం ఎంపిక

Follow Udayam on Google
RAGHU Aug 14, 2026 9:55 AM శ్రీకాకుళంGeneral
చెన్న బ్లిట్జ్ జట్టుకు మైలవల్లి సత్యం ఎంపిక - Udayam
రణస్థలం మండలం కొవ్వాడ మత్స్యలేశంకు చెందిన మైలవల్లి సత్యం అండర్‌-21 చెన్నై బ్లిట్జ్ వాలీబాల్ జట్టుకు ఎంపికయ్యారు. గతంలో జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున ప్రతిభ కనబరిచిన ఆయన, గోవాలో 14 నుంచి 16 వరకు జరిగే టోర్నీలో బరిలోకి దిగనున్నారు. జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్ హరికృష్ణ ఆయనను అభినందించారు.

Comments

G
Loading comments...