వార్తలకు తిరిగి వెళ్లండి
వెదురుకుప్పం మండలం చెంచుగుడి గ్రామంలో వీధికుక్కల దాడిలో రైతు మోహన్రెడ్డి పెంచుతున్న ఆరు పొట్టేళ్లు మృతిచెందాయి. ఈ ఘటనతో బాధిత రైతుకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది.
గ్రామంలో వీధికుక్కల బెడద పెరుగుతోందని, పశువులతో పాటు ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారని గ్రామస్థులు తెలిపారు. కుక్కల నియంత్రణతో పాటు బాధిత రైతుకు నష్టపరిహారం అందించాలని అధికారులు కోరుతున్నారు.
Comments
Loading comments...
