వార్తలకు తిరిగి వెళ్లండి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్ను బస్తా రూ.230కే అందించేందుకు పరిశ్రమలు అంగీకరించాయని మంత్రి తెలిపారు. సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు పరిశ్రమలు సామాజిక బాధ్యతతో ముందుకొచ్చాయని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
Comments
Loading comments...

