వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మధిరలో పార్టీ నాయకులు గురువారం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని నాయకులు తెలిపారు. మహిళలు, రైతులు, యువత కోసం పలు పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

