Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
B Ganga Sep 01, 2026 8:33 PM పార్వతీపురం మన్యంGeneral
చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే - Udayam
చీపురుపల్లి మండలంలో ముగ్గురు బాధితులకు ముఖ్య మంత్రి సహాయ నిధి (CMRF) నుంచి ఆర్థిక సహాయం అందింది. ఈ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వేంకటరావు మంగళవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటుందని, పేదల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...