Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CEIRతో 4,607 మొబైల్ ఫోన్ల రికవరీ

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 16, 2026 3:15 PM చిత్తూరుGeneral
CEIRతో 4,607 మొబైల్ ఫోన్ల రికవరీ - Udayam
చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో CEIR సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇప్పటివరకు రూ.9.55 కోట్ల విలువైన 4,607 పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి సంబంధిత యజమానులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే CEIR వెబ్‌సైట్‌లో IMEI నంబర్‌తో వివరాలు నమోదు చేయాలని ఎస్పీ సూచించారు.

Comments

G
Loading comments...