వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం చేయూత పథకం కింద కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించినట్లు మద్నూర్ మండల ఎంపీడీఓ సాయిలు తెలిపారు.
ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హులైన లబ్ధిదారులందరూ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

