వార్తలకు తిరిగి వెళ్లండి

చేగుంట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. మార్కెట్ చైర్మన్ వెంగళరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, డైరెక్టర్లు, ప్రజలు జాతీయ జెండాకు వందనం చేశారు.
నిజాం పాలన, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణకు విముక్తి సాధించడంలో వారి పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు.
Comments
Loading comments...

