Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేగుంటలో ఘనంగా అమ్మవారి అభిషేకం

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 10:30 AM మెదక్General
చేగుంటలో ఘనంగా అమ్మవారి అభిషేకం - Udayam
చేగుంట మండల కేంద్రంలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం మూడో వార్షికోత్సవం సందర్భంగా 108 కలశాలతో భారీ ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి అభిషేకం ఘనంగా నిర్వహించారు. రెండు రోజులుగా ఆలయం వద్ద వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని ఆలయ కమిటీ చైర్మన్‌ సతీష్‌ తెలిపారు.

Comments

G
Loading comments...