వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్కిల్ హబ్లో ‘డిజిటల్ మిత్ర’ కోర్సుకు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి.
పదో తరగతి, ఇంటర్ లేదా అంతకంటే ఎక్కువ చదివిన యువతీ యువకులు ఈ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చని కళాశాల ప్రిన్సిపల్ శ్రీదేవి వెల్లడించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం నేరుగా కళాశాలలో సంప్రదించాలని ఆమె సూచించారు.
Comments
Loading comments...

