వార్తలకు తిరిగి వెళ్లండి

మహమ్మదాబాద్ ఎంపీయూపీఎస్ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు గోపాల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సహకారంతో ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్ తదితర పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను చాటారు. క్రీడలతో క్రమశిక్షణ, ఐక్యత, ఆత్మవిశ్వాసం,
నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ఉపాధ్యాయులు సూచించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

