వార్తలకు తిరిగి వెళ్లండి

జెండా పండుగ రోజున సీఎం చంద్రబాబు మహిళలను అవమానించారని YCP నేత రోజా అన్నారు. మహిళలను డబ్బులకు ఆశపడేవాళ్లుగా చిత్రీకరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. మహిళలపై చేసిన వ్యాఖ్యలకు CBN క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
చెప్పిన హామీలు అమలు చేయకుండా మహిళలకు నీతులు చెబుతున్నారని ఫైరయ్యారు. రెండు ఎకరాల నుంచి రూ.లక్ష కోట్లకు ఎదిగిన చంద్రబాబుపై విచారణ చేయాలన్నారు.
Comments
Loading comments...

