వార్తలకు తిరిగి వెళ్లండి

చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలో రాత్రివేళ కుక్కలు గొర్రెల మందపై దాడి చేశాయి. ఈ ఘటనలో రసాల నాగరాజ్యాదవ్కు చెందిన మూడు గొర్రెలు తీవ్రంగా గాయపడి మృతిచెందాయి. దీంతో రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు.
కుక్కల బెడదను అరికట్టి, నష్టపరిహారం అందించాలని నాగరాజ్యాదవ్ అధికారులను కోరారు.
Comments
Loading comments...

