వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరు నుంచి తమిళనాడుకు కారులో తరలిస్తున్న రూ.9 కోట్ల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు.
తూత్తుకుడిలో నిర్వహించిన సోదాల్లో మరో రూ.1.03 కోట్లు లభించాయి. నగదు మూలాలు, ఎవరికి తరలిస్తున్నారనే కోణంలో ఐటీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

