Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేలకు రూ.34 లక్షల వరకు కార్లు!

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:56 AM జాతీయంGeneral
ఎమ్మెల్యేలకు రూ.34 లక్షల వరకు కార్లు! - Udayam
తమిళనాడు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం తరఫున రూ.20 లక్షల నుంచి రూ.34 లక్షల విలువైన కార్లు అందించేందుకు కసరత్తు జరుగుతోంది. ఆరు రకాల మోడళ్లను చెన్నై సచివాలయంలో అధికారులు పరిశీలిస్తున్నారు. 234 కార్ల కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేయగా, డీఎంకేకు చెందిన 59 మంది ఎమ్మెల్యేలు తమకు కార్లు వద్దని ప్రకటించారు. దీంతో చివరకు ఎన్ని వాహనాలు కొనుగోలు చేస్తారన్నది ఆసక్తిగా మారింది.

Comments

G
Loading comments...