వార్తలకు తిరిగి వెళ్లండి

కోనసీమ జిల్లాలో భీమవరం నుంచి వస్తున్న కారు అదుపుతప్పి కొబ్బరి చెట్టును ఢీకొనడంతో ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో వారి భార్యలు తీవ్రంగా గాయపడగా, నిద్రమత్తు కారణంగానే ఈ విషాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
Comments
Loading comments...

