Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్వీయూలో మురికి కాలువలోకి దూసుకెళ్లిన కారు

Follow Udayam Digital on Google
ఎస్వీయూలో మురికి కాలువలోకి దూసుకెళ్లిన కారు - Udayam Digital
తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం రాత్రి ఓ కారు మురికి కాలువలోకి బోల్తా పడింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రకాశం నగర్ వాటర్స్ ఫోర్త్ క్రాస్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో కారు యాజమాన్యం వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది, విద్యార్థులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

Comments

G
Loading comments...