Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లర్లు సృష్టించే వారి పాస్‌పోర్ట్‌లను రద్దు

రాజిత దేవి Jul 23, 2026 5:37 PM అల్ ఇండియా about 1 hour ago
బీహార్‌లోని దర్భంగాలో నీట్ పరీక్షపై జరిగిన హింసాత్మక నిరసనల నేపథ్యంలో పోలీసులు 5 మందిని అదుపులోకి తీసుకున్నారు. అల్లర్లకు పాల్పడిన వారిని గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజీని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, దేశవ్యాప్తంగా ఇలాంటి దుండగలకు పాల్పడి అల్లర్లు సృష్టించే వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...