వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యాశాఖ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 6న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఎస్ఎఫ్ఐ నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రజనీకాంత్ పిలుపునిచ్చారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. విద్యారంగ పరిరక్షణ కోసం ఉద్యమాలను కొనసాగిస్తామని తెలిపారు.
Comments
Loading comments...
