Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల మహాసభకు పిలుపు

Follow Udayam Digital on Google
వైష్ణవి శర్మ Aug 07, 2026 7:04 PM హన్మకొండ తెలంగాణ
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల మహాసభకు పిలుపు - Udayam Digital
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల క్రమబద్ధీకరణ డిమాండ్‌తో ఆగస్టు 11న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద రాష్ట్రవ్యాప్త మహాసభ నిర్వహించనున్నట్లు జేఏసీ తెలిపింది. ఈ సమావేశంలో 17 వేల మంది ఉద్యోగులు పాల్గొంటారని రాష్ట్ర అధ్యక్షుడు డా. పుట్ట మహేందర్ రావు తెలిపారు. క్రమబద్ధీకరణ అమలు చేయాలని కోరుతూ హనుమకొండ డీఎంహెచ్‌వోకు వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...