వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యవసర పరిస్థితుల్లో జాతీయ టోల్ఫ్రీ నంబర్ 112ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం నారాయణపేట పట్టణంలోని సత్యనారాయణస్వామి కూడలిలో 112పై ప్రజలకు అవగాహన కల్పించారు.
అత్యవసర సమయంలో 112కు ఫోన్ చేసి ఘటన వివరాలను తెలియజేయాలని, సిబ్బంది అడిగే సమాచారాన్ని అందించాలని సూచించారు. ఫిర్యాదుపై సిబ్బంది తక్షణమే స్పందిస్తారని తెలిపారు.
Comments
Loading comments...

