వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడలోని చైతన్య భూమిలో మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే, డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం సంఘం సభ్యులు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
Comments
Loading comments...

