వార్తలకు తిరిగి వెళ్లండి

బయ్యారం మండలం కొత్తపేటలో 15 రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్ తెలిపారు. కలెక్టర్ స్నేహ శబరీష్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
కొత్తగా తవ్విన బోరుబావికి మోటార్, పైప్లైన్ మంజూరు చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. సమస్యను పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
Comments
Loading comments...

