వార్తలకు తిరిగి వెళ్లండి

రాజంపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం ప్రైవేట్ ఆర్ఎంపీలు, పీఎంపీలు, మెడికల్ షాపుల యజమానులతో బయో వెస్ట్ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. క్లినిక్లు, మెడికల్ షాపుల నుంచి వెలువడే వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ప్రత్యేక డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
బయోవెస్ట్ ను సక్రమంగా నిర్వహించి గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

