వార్తలకు తిరిగి వెళ్లండి

వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు ఉండటంతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని కౌన్సిలర్ ప్రకాశ్ హెచ్చరించారు. ఖాతాదారులు అపరిచితులకు ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు వెల్లడించవద్దని సూచించారు.
సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సెలవుల సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Comments
Loading comments...

