Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనకు రూ.50 వేలు అందించారు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 15, 2026 9:31 AM వికారాబాద్General
బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనకు రూ.50 వేలు అందించారు - Udayam
యాలాల మండలం హాజిపూర్‌లో జరగనున్న మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు తాండూరు RBOL సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (BSR) రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. RBOL ప్రతినిధుల ద్వారా ఈ మొత్తాన్ని ఆలయ నిర్వాహకులకు అందజేశారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని BSR ఆకాంక్షించగా, ఆయన సహకారానికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...