వార్తలకు తిరిగి వెళ్లండి
ధారకొండ ఘాట్లో బస్సు నిలిచిపోవడంతో నరకం

భద్రాచలం నుంచి విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ధారకొండ ఘాట్లో సాంకేతిక సమస్యతో నిలిచిపోవడంతో 60 మంది ప్రయాణికులు 4 గంటలు ఇబ్బంది పడ్డారు.
సీలేరు పోలీసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ట్రాఫిక్ను పునరుద్ధరించి, ప్రయాణికులను వేరే బస్సులో పంపించారు. ఘాట్ రోడ్లలో మంచి కండిషన్ ఉన్న బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...