వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గాదంకి టోల్ ప్లాజా వద్ద బస్సు వెనక నుంచి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో బైక్ నడుపుతున్న చిన్న చెన్నయ్య (50) మృతి చెందాడు. సర్వీస్ రోడ్డు నుంచి హైవేపైకి వస్తుండగా ప్రమాదం జరిగింది.
కోయంబత్తూర్-తిరుపతి ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Comments
Loading comments...

