వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామం వద్ద గురుకులం పాఠశాల బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. పాఠశాల ముగిసిన అనంతరం విద్యార్థులను తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో బస్సులో ఉన్న విద్యార్థులను స్థానికులు స్పందించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...
