వార్తలకు తిరిగి వెళ్లండి
గుడిసెలు దగ్ధం: భారీ నష్టం

అనంతపురం జిల్లా ఆర్.కొట్టాలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఓబులేసు, ఆనంద్ల రెండు గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదం గమనించిన బాధితులు ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ ఘటనలో 7 తులాల బంగారం, నగదు, వాహనంతో పాటు 40 జీవాలు మృత్యువాత పడ్డాయి. సుమారు రూ.20 లక్షల ఆస్తినష్టం వాటిల్లడంతో, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Comments
Loading comments...