Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బురఖాలు ధరించి బంగారం దుకాణాల్లో చోరీలు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 18, 2026 10:13 AM వికారాబాద్తెలంగాణ
బురఖాలు ధరించి బంగారం దుకాణాల్లో చోరీలు - Udayam
బురఖాలు ధరించిన ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తితో కూడిన కిలాడీ ముఠా బంగారం దుకాణాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతోంది. యజమానుల దృష్టి మళ్లించి తాండూరు, జహీరాబాద్‌లలో నగలు అపహరించారు. తాండూరు ఘటనలో నిందితుల ఆచూకీ లభించకముందే జహీరాబాద్‌లోనూ చోరీ జరగడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...