Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుర్ఖాలో కన్వర్‌ యాత్ర..

Follow Udayam Digital on Google
నిహారిక రెడ్డి Aug 05, 2026 8:36 AM ఆల్ ఇండియా జాతీయ
బుర్ఖాలో కన్వర్‌ యాత్ర.. - Udayam Digital
ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో హిందూ యువకుడిని వివాహం చేసుకున్న ముస్లిం మహిళ తమన్నా మాలిక్ మరోసారి కన్వర్‌ యాత్ర చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆమె బుర్ఖా ధరించి ఈ యాత్ర నిర్వహించడం తీవ్ర వివాదానికి దారితీసింది. మళ్లీ ఇప్పుడు అదే తరహాలో యాత్రకు పూనుకోవడంతో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.

Comments

G
Loading comments...