Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుఃఖంలో ఉన్న DCP ఇంట్లో చోరీ

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 10:11 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
దుఃఖంలో ఉన్న DCP ఇంట్లో చోరీ - Udayam
విజయవాడ న్యూరాజరాజేశ్వరి పేటలోని ట్రాఫిక్ DCP షిరీన్ బేగం ఇంట్లోకి చొరబడిన దుండగులు రెండు బంగారు ఉంగరాలను చోరీ చేశారు. ఈ నెల 9న DCP కుమార్తె గుంటూరులో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. 10న పలువురు ఆమె ఇంటికి వచ్చి నివాళులు అర్పించారు. అనంతరం ఇంట్లోని కబోర్డులో ఉంచిన రెండు బంగారు ఉంగరాలు చోరీకి గురయ్యాయని DCP భర్త మహ్మద్ మస్తాన్ అజిత్‌సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...