Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బులెట్ రైలు ప్రాజెక్ట్‌లో సరికొత్త మైలురాయి

ప్రణీత రెడ్డి Jul 20, 2026 11:23 AM అల్ ఇండియా about 18 hours ago
బులెట్ రైలు ప్రాజెక్ట్‌లో సరికొత్త మైలురాయి - Udayam Digital
ముంబై-అహ్మదాబాద్ బులెట్ రైలు ప్రాజెక్ట్‌లో రెండవ టన్నెల్ బోరింగ్ మిషన్ తవ్వకాలను ప్రారంభించింది. థానే క్రీక్ కింద భారత్‌లోనే తొలి సముద్ర గర్భ హైస్పీడ్ రైలు సొరంగం నిర్మాణం జరగనుంది. ఈ అత్యాధునిక యంత్రం ద్వార బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ వరకు భూగర్భ మార్గాన్ని నిర్మిస్తారు. ఇది ముంబై నగరంలో భూమికి ఎలాంటి భంగం కలగకుండా తవ్వకాలను సురక్షితంగా పూర్తి చేస్తుంది.

Comments

G
Loading comments...