వార్తలకు తిరిగి వెళ్లండి

బుచ్చిరెడ్డిపాళెంలోని ముంబయి జాతీయ రహదారి విస్తరణకు రూ.14.40 కోట్లను మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ పనులు టెండర్ దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు.
రోడ్డు విస్తరణతో పాటు ఫుట్పాత్లు, సీసీ డ్రైనేజీ, సీసీ రోడ్లు, పచ్చదనం అభివృద్ధి చేపట్టనున్నారు. పనులు పూర్తైతే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
Comments
Loading comments...

