Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బత్తలపల్లి మండల కేంద్రంలో వైకాపా ధర్మవరం మాజీ

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 02, 2026 2:32 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
బత్తలపల్లి మండల కేంద్రంలో వైకాపా ధర్మవరం మాజీ - Udayam
ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైఎస్సార్ పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరెడ్డి ఉంటే మన పిల్లల చదువు ఆగేదా, సంక్షేమ పథకాల జీవం పోసిన నాయకుడాన్నారు. అనంతరం జయంతి సందర్బంగా ఘనంగా నివాళులార్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...