వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులో కొండారెడ్డి బురుజు నుంచి వై.జంక్షన్ వరకు 4 కిలోమీటర్ల మేర రూ.2.23 కోట్లతో బీటీ రోడ్డు రీ-సర్ఫేసింగ్ పనులు చేపట్టినట్లు కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. కొండారెడ్డి బురుజు వద్ద పనులను పరిశీలించారు.
14 కూడళ్లు, ప్రధాన రహదారుల వెంట రూ.30 లక్షలతో రోడ్ మార్కింగ్స్, జీబ్రా క్రాసింగ్స్, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

